News
నేటితో ముగియనున్న రాష్ట్రపతి విడిది
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శీతాకాల విడిది నగరంలో నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు. 10 రోజుల పాటు ప్రణబ్ హైదరాబాద్లో గడిపారు. పర్యటన సందర్భంగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని అదేవిధంగా ఏపీలోని తిరుపతి వేంకటేశ్వరుడిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








